ప్రధాన మంత్రి కార్యాలయం

'పరీక్ష పె చర్చ' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను: పీఎం

Posted On: 27 JAN 2024 8:10PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు 'ప‌రీక్ష పే చర్చ'లో ప‌రీక్ష యోధుల స‌మావేశం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. పరీక్షలను సరదాగా, ఒత్తిడి లేకుండా చేయడానికి మునుపటి పిపిసి కార్యక్రమాల నుండి వివిధ అంశాలను, ఆచరణాత్మక చిట్కాలను కూడా పంచుకున్నారు.
ప్రధాన మంత్రి X మాధ్యమంలో పోస్ట్ చేసారు:
"పరీక్ష ఒత్తిడిని అధిగమించే మార్గాలపై సమిష్టిగా వ్యూహరచన చేసేందుకు ఎగ్జామ్ వారియర్స్ 'పరీక్ష పే చర్చా' అనే అత్యంత గుర్తుండిపోయే సమావేశం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఆ పరీక్షల సంరంభాన్ని అవకాశాల కిటికీగా మార్చుకుందాం..." అని ప్రధాని తెలిపారు. 

 

 

 

***

DS/RT



(Release ID: 2000485) Visitor Counter : 64