ప్రధాన మంత్రి కార్యాలయం
'పరీక్ష పె చర్చ' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను: పీఎం
Posted On:
27 JAN 2024 8:10PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 'పరీక్ష పే చర్చ'లో పరీక్ష యోధుల సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. పరీక్షలను సరదాగా, ఒత్తిడి లేకుండా చేయడానికి మునుపటి పిపిసి కార్యక్రమాల నుండి వివిధ అంశాలను, ఆచరణాత్మక చిట్కాలను కూడా పంచుకున్నారు.
ప్రధాన మంత్రి X మాధ్యమంలో పోస్ట్ చేసారు:
"పరీక్ష ఒత్తిడిని అధిగమించే మార్గాలపై సమిష్టిగా వ్యూహరచన చేసేందుకు ఎగ్జామ్ వారియర్స్ 'పరీక్ష పే చర్చా' అనే అత్యంత గుర్తుండిపోయే సమావేశం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఆ పరీక్షల సంరంభాన్ని అవకాశాల కిటికీగా మార్చుకుందాం..." అని ప్రధాని తెలిపారు.
***
DS/RT
(Release ID: 2000485)
Visitor Counter : 64
Read this release in:
Punjabi
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam
,
Malayalam