ప్రధాన మంత్రి కార్యాలయం

గుజ‌రాత్ లోని జామ్ న‌గ‌ర్ లో రూ.1450 కోట్ల పైబ‌డిన‌ విలువ గ‌ల ప్రాజెక్టులకు శంకుస్థాప‌న చేసి, అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి


“వైభ‌వంలో గాని, గాంభీర్యంలో గాని స్మృతి వ‌నం 9/11 లేదా హిరోషిమా మెమోరియ‌ల్ క‌న్నా ఏ మాత్రం త‌క్కువ కాదు”

“పోలెండ్ ప్ర‌భుత్వానికి స‌హాయం వెనుక మ‌హారాజా దిగ్విజ‌య్ సింగ్ పెద్ద పాత్ర పోషించారు”

“జ‌న్ శ‌క్తి, జ్ఞాన శ‌క్తి, జ‌ల శ‌క్తి, ఊర్జా శ‌క్తి, ర‌క్షా శ‌క్తి- ఈ ఐదింటి ప‌టిష్ఠ పునాదుల‌తో గుజ‌రాత్ కొత్త శిఖ‌రాలు చేరుతోంది”.

“సౌని స్కీమ్ కింద న‌ర్మ‌దా మాత అన్ని మారుమూల ప్రాంతాల‌కు చేరుతోంది”.

“మ‌హ‌మ్మారి కాలం నాటి క‌ష్టాల‌ను అధిగ‌మించేందుకు 80 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఉచిత రేష‌న్ అందిస్తున్నాం”.

“జామ్ న‌గ‌ర్ త‌యారీ, కోస్తా ఆధారిత అభివృద్ధి కేంద్రంగా మారుతోంది”.

“సుమారు 33 వేల నిబంధ‌న‌లు, నియ‌మాలు తొల‌గించ‌డం జ‌రిగింది”.

Posted On: 10 OCT 2022 8:32PM by PIB Hyderabad
గుజరాత్ లోని జామ్ ర్ లో ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ రూ.1450 కోట్ల విలువ  ప్రాజెక్టులకు శంకుస్థాప చేయడంతో పాటు కొన్నింటిని జాతికి అంకితం చేశారువాటిలో ఇరిగేషన్‌, విద్యుత్‌, నీటి రాట్ట మౌలిక తుల ప్రాజెక్టులున్నాయివాటిలో లావద్‌/  జామ్ ర్ తాలూకాలోని  లావద్ గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి రా స్కీమ్‌;  మోర్బి-లియా-జోడియా గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి రా స్కీమ్‌;  లాల్ పూర్ బైపాస్ జంక్షన్ ఫ్లై ఓవర్ వంతెన‌;  పా మార్కెట్ యార్డ్ రైల్వే క్రాసింగ్‌;  మురుగు నీటి సేక  పైప్ లైన్‌, పంపింగ్ స్టేషన్ ఆధునీక స్కీమ్ ఉన్నాయిఅలాగే సౌరాష్ట్ర అవన్ ఇరిగేషన్ (సౌనియోజ లింక్ 3 (ఉంద్ డామ్ నుంచి సోన్మతి డామ్ కుప్యాకేజి 7;  సౌని యోజ లింక్ 1 (ఉంద్ నుంచి ని డామ్ కుప్యాకేజి 5;  రిపర్ లో 40 మెగావాట్ల  సోలార్ పివి ప్రాజెక్టు ఉన్నాయి.

 సందర్భంగా  కార్యక్రమాలకు హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ కార్యక్రమాల వేదికకు స్తున్న మార్గంలో కు అద్భుత స్వాగతం లికినందుకుపై ఆశీస్సులు కురిపించినందుకు కృతజ్ఞలు తెలిపారునీరువిద్యుత్ రాఅనుసంధానతకు  సంబంధించిన 8 ప్రాజెక్టులకు శంకుస్థాపనకు ప్రాజెక్టులు సాధించడంలో వారి అంకిత భావానికి ప్రధానమంత్రి అభినందలు తెలిపారువాల్మీకి తెగకు చెందిన వారి కోసం ఒక మ్యూనిటీ హాలుకు కూడా శంకుస్థాప చేశామంటూ వారు సాంస్కృతిక కార్యక్రమాలుఇత కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇది ఎంతో ఉపయోగరంగా ఉంటుందని ఆయ అన్నారు.

రెండు శాబ్దాల క్రితం ఏర్పడిన భూకంపం గురించి ప్రధానమంత్రి గుర్తు చేస్తూ  సందర్భంగా ఏర్పడిన విధ్వంసంవిషాదం రాష్ట్రవ్యాప్తంగా నిరాశానిస్పృహలతో కూడిన వాతావణం ఏర్పడిందని అన్నారుఅయినా ఆత్మవిశ్వాసంఠోర శ్రతో గుజరాత్ నిలదొక్కుకుని నిరాశానిస్పృహనువిధ్వంసాన్ని విస్మరించి దేశంలో అగ్రస్థానానికి ఎదిగిందని ఆయ చెప్పారుచ్ భూకంప బాధితుల కోసం నిర్మించిన స్మృతివనం సందర్శించి మృతులకు శ్రద్ధాంజలి టించాలని ప్రధానమంత్రి కోరారువైభవంలో గానిగాంభీర్యంలో గాని  స్మారచిహ్నం  విధంగానూ 9/11, హిరోషిమా మెమోరియల్ కు  మాత్రం క్కువ కాదని చెప్పారు.

జామ్ సాహెబ్ రాజా దిగ్విజయ్ సింగ్ గురించి ప్రధానమంత్రి గుర్తు చేస్తూ రెండో ప్రపంచ యుద్ధ యంలో పోలెండ్ ప్ర దాక్షిణ్యానికి నివాళి అర్పించారు సంఘ పోలెండ్ ప్రతో శాశ్వ అనుబంధం ల్పించిందనిఉక్రెయిన్ నుంచి ప్రస్తుత సంక్షోభ యంలో భారతీయులను లించడంలో ఇది ఎంతో ఉపయోగడిందని ఆయ అన్నారు. “పోలెండ్ ప్రభుత్వ హాయం వెనుక హారాజా దిగ్విజన్ సింగ్ చూపిన దాక్షిణ్యం కీల పాత్ర పోషించింది” అని చెప్పారుజామ్ సాహెబ్ రాన్ని కొత్త శిఖరాలకు చేర్చడం  సంకల్పని ఆయ అన్నారుజామ్ ర్ క్రికెట్ రంగానికి కూడా ఎంతో సేవ చేసిందని ప్రధానమంత్రి చెప్పారుసౌరాష్ట్ర రంజీ క్రికెట్ టీమ్ 2020లో ట్రోఫీని వెనక్కి తీసుకువచ్చి అందరూ ర్వడేలా చేసిందన్నారు.

ఐదు సంకల్పాలు గుజరాత్ రాష్ర్టానికి టిష్ఠమైన పునాది వేశాయని ప్రధానమంత్రి తెలియచేశారువాటిలో మొదటిది క్తి కాగా రెండోది జ్ఞానక్తిమూడోది క్తినాలుగోతి ఇంధ క్తిచివరిది క్షా క్తి అని వివరించారు. “ ఐదు సంకల్పాల పునాదిపై గుజరాత్ కొత్త శిఖరాలకు చేరుతోంది” అన్నారు.

20-25 సంవత్సరాల క్రితం  ప్రాంతం లేదా  రాష్ట్రం ఎదుర్కొన్న స్యలు తెలియనంత అదృష్టవంతులు యువని ప్రధానమంత్రి అన్నారుఒకప్పుడు కేవలం ఒకే ఒక నీటి టాంకును ప్రారంభించడానికి ముఖ్యమంత్రి చ్చిన రోజు నుంచి నేడు ఒకే సారి తంలోని డ్జెట్ విలువ న్నా ఎక్కువ విలువ  ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించే స్థాయికి చేరామని ఆయ చెప్పారుసౌని స్కీమ్ కింద ర్మదా మాత ప్రతీ మారుమూల ప్రాంతానికి చేరుతోందని ఆయ చెప్పారుఅదే విధంగా ల్ జీవన్ మిషన్ ప్రతీ ఒక్క ఇంటికీ పైప్  ద్వారా నీరందిస్తున్నని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ కాలను అంకిత భావంవేగంతో అమలుపరుస్తున్నందుకు ముఖ్యమంత్రిని ఆయ ప్రశంసించారు.

పేద సంక్షేమమే  ప్రభుత్వ ప్ర ప్రాధాన్యని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు ఒక్క కుటుంబం ఆకలితో డుకోకూడన్నది మ్మారి కాలంలో  ప్ర ఆందోళ అని చెప్పారుఅందుకే మ్మారి కాలంలో 80 కోట్ల మంది ప్రకు ఉచిత రేషన్ అందించామన్నారు ఒక్క కుటుంబం ఖాళీ డుపుతో నిద్రించకూడనే క్ష్యంతోనే ప్రధానమంత్రి రీబ్ ల్యాణ్ యోజ కాన్ని  ఏడాది డిసెంబర్ కు పొడిగించినట్టు చెప్పారుఒక జాతి-ఒకే రేషన్ కార్డు కం ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తూ వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం జామ్ ర్ కు చ్చే వారందరూ  స్కీమ్ ను ఉపయోగించుకోవచ్చునని ఆయ అన్నారు.

జామ్ ర్ ఆయిల్ రిఫైనరీఆయిల్ ఎకానమీ గురించి ప్రస్తావిస్తూ  భూమిపై శుద్ధి చేస్తున్న ప్రతీ ఒక్క క్రూడాయిల్ చుక్క గురించి ప్రతీ ఒక్క పౌరుడూ ర్వడాలని  ప్రధానమంత్రి  అన్నారుకేంద్రంలోనిరాష్ట్రంలోని బుల్ ఇంజన్ ప్రభుత్వాలు రాష్ట్ర పారిశ్రామిక‌, మౌలిక తుల అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నాయని శ్రీ మోదీ చెప్పారురం ఒకప్పుడు ట్రాఫిక్ స్యతో అల్లాడేదనిపౌరుల జీవితాలను ళం చేసేందుకు ప్రణాళికాబద్ధమైన రోడ్లుఫ్లైఓవర్లుఅండర్ పాస్  ద్వారా నెక్టివిటీ పెంచుతున్నట్టు శ్రీ మోదీ చెప్పారురూ.26,000 కోట్ల వ్యయంతో అమృతర్‌-టిండా-జామ్ ర్ కారిడార్ నిర్మిస్తున్నట్టు ఆయ తెలిపారుజామ్ ర్ యారీకోస్తా-ఆధారిత అభివృద్ధి కేంద్రంగా మారుతున్నని ఆయ చెప్పారుప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ సాంప్రదాయిక వైద్య కేంద్రం జామ్ ర్ ప్రధానకేంద్రంగా ని చేస్తున్ననిజామ్ ర్ ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలయం జాతీయ విశ్వవిద్యాలయం స్థానం పొందిందని అన్నారుగాజులు,సింధూరంబంధన్ వంటి విత్రమైన స్తువులతో అనుసంధానమైన జామ్ ర్  “సౌభాగ్య ర్”గా అభివృద్ధి చెందుతున్నని ప్రధానమంత్రి చెప్పారు.

వ్యాపార ళీకకు తాను ట్టుబడి ఉన్నట్టు ప్రధానమంత్రి పునరుద్ఘాటించారునిబంధ భారం గ్గించడం గురించి ఆయ ప్రస్తావించారు. 33 వేల కు నియ నిబంధలు తాము తొలగించామని ఆయ చెప్పారుఅలాగే కంపెనీ ట్టాల డిక్రిమినటైజేషన్ వ్యాపార ర్గాలకు హాయకారి అని ఆయ అన్నారువివిధ ఆర్థిక సూచీల్లో భారదేశం పురోగమిస్తున్నదంటూ 2014 సంవత్సరంలో 10 ర్యాంకులో ఉన్న భార ఆర్థిక వ్యస్థ ఇప్పుడు 5 స్థానానికి ఎదిగిందని ఆయ చెప్పారువ్యాపార ళీకలో 2014 సంవత్సరంలో 142‌ ర్యాంకులో ఉన్న భారత్ 2020 నాటికి 63 స్థానానికి చేరిందన్నారుప్రతిశీల పారిశ్రామిక విధానం తెచ్చినందుకు రాష్ట్రప్రభుత్వాన్ని ఆయ ప్రశంసించారుఆక్రలు తొలగించి కోస్తా ప్రాంతాన్ని శుద్ధి చేయడంలో  రాష్ట్రప్రభుత్వ కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారుజామ్ ర్ కోస్తా ప్రాంతం ఎకో టూరిజం అవకాశాల కేంద్రంగా మారిందని చెప్పారు ప్రాంతం జీవవైవిధ్యాల ని అని ఆయ అన్నారు.

గుజరాత్ లో శాంతిభద్ర మెరుగుద గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారురేంద్ర‌-భూపేంద్ర బుల్‌-ఇంజన్ ప్రభుత్వం అంకిత భావంవేగంతో అభివృద్ధి కాలు అమలుపరుస్తున్నని చెప్పారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర టేల్‌, పార్లమెంటు భ్యులు శ్రీ సి.ఆర్‌.పాటిల్‌, శ్రీతి పూనంబెన్  కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు

పూర్వాప‌రాలు

జామ్ ర్ లో ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ రూ.1450 కోట్ల విలువ  ప్రాజెక్టులకు శంకుస్థాప చేయడంతో పాటు కొన్నింటిని జాతికి అంకితం చేశారువాటిలో ఇరిగేషన్‌, విద్యుత్‌, నీటి రాట్ట మౌలిక తుల ప్రాజెక్టులున్నాయి.

సౌరాష్ట్ర అవన్ ఇరిగేషన్ (సౌనియోజ లింక్ 3 (ఉంద్ డామ్ నుంచి సోన్మతి డామ్ కుప్యాకేజి 7;  సౌని యోజ లింక్ 1 (ఉంద్ నుంచి ని డామ్ కుప్యాకేజి 5;  రిపర్ లో 40 మెగావాట్ల  సోలార్ పివి ప్రాజెక్టు వాటిలో ఉన్నాయి.

శంకుస్థాప‌న చేసిన వాటిలో  కలావద్‌/  జామ్ ర్ తాలూకాలోని  లావద్ గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి రా స్కీమ్‌;  మోర్బి-లియా-జోడియా గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి రా స్కీమ్‌;  లాల్ పూర్ బైపాస్ జంక్షన్ ఫ్లై ఓవర్ వంతెన‌;  పా మార్కెట్ యార్డ్ రైల్వే క్రాసింగ్‌;  మురుగు నీటి సేక  పైప్ లైన్‌, పంపింగ్ స్టేషన్ ఆధునీక స్కీమ్ ఉన్నాయి.



(Release ID: 1866733) Visitor Counter : 142