ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయి లోని మలాడ్ పశ్చిమ లో ఒక కట్టడం కూలిన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
బాధితుల కు పరిహారాన్ని ప్రకటించారు
Posted On:
10 JUN 2021 2:36PM by PIB Hyderabad
ముంబయి లోని మలాడ్ పశ్చిమ లో ఒక కట్టడం కూలిన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో:
‘‘ముంబయి లోని మలాడ్ పశ్చిమ లో ఒక కట్టడం కూలిపోయి ప్రాణనష్టం సంభవించడం దు:ఖాన్ని కలిగించింది. ఆప్తుల ను ఎడబాసిన కుటుంబాల కు ఈ దు:ఖ ఘడియ లో నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి’’
అని పేర్కొన్నారు.
మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి తాలూకు దగ్గరి బంధువుల కు పిఎమ్ఎన్ ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది.
******
DS
(Release ID: 1726043)
Visitor Counter : 135
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam