ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండోనేశియా అధ్యక్ష పదవి కి ఎన్నికైన శ్రీ ప్రబోవోసుబియాంతో ప్రధాన మంత్రి కి ఫోన్ చేశారు; వారు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గురించిచర్చించారు

Posted On: 20 JUN 2024 1:07PM by PIB Hyderabad

ఇండోనేశియా అధ్యక్ష పదవి కి ఎన్నికైన శ్రీ ప్రబోవో సుబియాంతో టెలిఫోన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న మాట్లాడారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘క్రొత్త గా ఎన్నిక అయిన అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంతో వద్ద నుండి ఫోన్ కాల్ అందుకొన్నందుకు సంతోషం గా ఉంది. అధ్యక్ష పదవీకాలం లో ఆయన సఫలం కావాలి అంటూ శుభాకాంక్షలను తెలియజేశాను. మేము భారతదేశం మరియు ఇండోనేశియా ల మధ్య పరస్పర నాగరకత పరమైన సంబంధాలు పునాది గా ఏర్పడిన విస్తృతమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచుకొనే పద్ధతుల ను గురించి చర్చించాము.’’ అని పేర్కొన్నారు.

***

 

DS/RT



(Release ID: 2027052) Visitor Counter : 37