ప్రధాన మంత్రి కార్యాలయం
త్వరలో జరుగనున్న జిపిఎఐ సమిట్ ను గురించి లింక్డ్ ఇన్ ఖాతా లో తెలియజేసిన ప్రధాన మంత్రి
Posted On:
08 DEC 2023 9:14AM by PIB Hyderabad
త్వరలో జరుగనున్న గ్లోబల్ పార్ట్ నర్ శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ సమిట్ ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లింక్డ్ ఇన్ ఖాతా లో నమోదు చేసిన ఒక సందేశం లో తెలియజేశారు.
ఆ సందేశాన్ని
https://www.linkedin.com/pulse/celebrating-ai-indian-talent-narendra-modi-erl5f
లో చూడ వచ్చును.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మనం ఆసక్తిదాయకం అయినటువంటి కాలం లో మనుగడ సాగిస్తున్నాం, మరి దీనిని ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) మరింత ఆసక్తికరం గా మలుస్తోంది. ఎఐ అనేది -
సాంకేతిక విజ్ఞానం
,
నూతన ఆవిష్కరణ లు
,
ఆరోగ్య సంరక్షణ
,
విద్య
,
వ్యవసాయం 
ఇంకా మరిన్ని రంగాలపై ఒక సకారాత్మకం అయినటువంటి ప్రభావాన్ని ప్రసరించింది.
https://www.linkedin.com/pulse/celebrating-ai-indian-talent-narendra-modi-erl5f
12వ తేదీ న ఆరంభం కానున్న చాలా ఉత్తేజపరచేటటువంటి జిపిఎఐ సమిట్ ను గురించి @LinkedIn లో ఒక సందేశాన్ని వ్రాశాను.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1983967)
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam