ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్లో భారతదేశాని కి ఒకటో బంగారు పతకాన్ని సాధించిన శూటర్ లకు ప్రశంసల ను వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 SEP 2023 2:53PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు పది మీటర్ ల ఎయర్ రైఫిల్ మెన్స్ టీమ్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

‘‘మన తిరుగులేనటువంటి శూటర్ లతో కూడిన పది మీటర్ ల ఎయర్ రైఫిల్ పురుషుల జట్టు సభ్యులు శ్రీయుతులు రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్శ్ పన్ వర్ మరియు ఐశ్వరీ ప్రతాప్ తోమర్ లు నిజం గా స్ఫూర్తిదాయకమైన రీతి లో ఆడి స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం తో పాటు ఆ క్రమం లో ప్రపంచ రికార్డు ను కూడా ఛేదించారు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

విజేతల అద్భుతమైన నైపుణ్య ప్రదర్శన కు మరియు దృఢ సంకల్పాని కి గాను వారికి వందనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆచరించారు. మరి వారు ఇదే విధం గా సరిక్రొత్త శిఖరాల ను చేరుకొంటూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

******

DS/SK


(रिलीज़ आईडी: 1960582) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam