ప్రధాన మంత్రి కార్యాలయం

సరిహద్దుగ్రామం అయిన హేమ్యా కు పంపు నీరు చేరుకొన్నందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

Posted On: 12 MAY 2023 8:30PM by PIB Hyderabad

పంపు నీరు సరిహద్దు గ్రామం అయినటువంటి హేమ్యా కు చేరుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.

 

కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింహ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ఇది భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్టు చేసేదే. సరిహద్దు గ్రామాల ను అభివృద్ధి పరచే దిశ లో సాగుతున్న మన ప్రయాసల కు ఒక పెద్ద ఉత్తేజం లభించడాన్ని చూసి సంతోషం కలుగుతోంది. దశాబ్దాల పాటు, మన సరిహద్దు ప్రాంతాల ను చిన్నచూపు చూడడం జరిగింది; అయితే ప్రస్తుతం అభివృద్ధి పరంగా వాటి అవసరాల కు అగ్ర ప్రాధాన్యం దక్కుతోంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1924069) Visitor Counter : 123