ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ అంకుర పురస్కారాలు-2023 కోసం దరఖాస్తు చేసుకోండి: ఆవిష్కర్తలకు ప్రధానమంత్రి పిలుపు
Posted On:
08 APR 2023 11:37AM by PIB Hyderabad
జాతీయ అంకుర పురస్కారాలు-2023 కోసం ఆవిష్కర్తలు దరఖాస్తు చేసుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“అంకుర సంస్థలు ఆవిష్కరణోత్సాహం దృష్ట్యా మాత్రమే కాకుండా వాటి వ్యవస్థాపకుల స్పూర్తిదాయక జీవన ప్రయనం దృష్ట్యా కూడా ఆకట్టుకుంటాయి. మా ‘అంకుర’ పదమే మన యువ శక్తి స్ఫూర్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకే ఆవిష్కర్తలు జాతీయ అంకుర సంస్థల పురస్కారాలు-2023కు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను startupindia.gov.in” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1914893)
Read this release in:
Bengali
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia