ప్రధాన మంత్రి కార్యాలయం
కచ్ఛ్ లో 2001 వ సంవత్సరం లో భయంకరభూకంపం సంభవించిన అనంతరం అక్కడ చోటుచేసుకొన్న పరివర్తన ను గురించి కొన్ని ట్వీట్లను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
05 APR 2023 10:59AM by PIB Hyderabad
కచ్ఛ్ లో 2001 వ సంవత్సరం లో సంభవించిన భూకంపం వల్ల జరిగిన విధ్వంసం అనంతరం ఆ ప్రాంతం లో చోటు చేసుకొన్న అభివృద్ధి మరియు పరివర్తన లు కచ్ఛ్ ను పర్యటన తాలూకు ఒక గొప్ప స్థలం గా తీర్చిదిద్దాయంటూ కచ్ఛ్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ వినోద్ చావ్ డా చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
పార్లమెంటు సభ్యుడు చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్నిఇస్తూ,
‘‘కచ్ఛ్ ను గురించి తెలియజెప్పేటటువంటి కొన్ని ప్రేమాస్పదమైన ట్వీట్ లు. 2001 వ సంవత్సరం లో ఘాతక భూకంపం వచ్చింది. అయితే పలువురు కచ్ఛ్ లో సర్వనాశనం అయిందంటూ వ్రాశారు. కానీ, ఆ జిల్లా లోని ప్రజల ను గురించి చెప్పుకోవలసినటువంటి అసాధారణమైన సంగతి ఒకటి ఉంది. వారు మళ్ళీ తల ఎత్తుకొన్నారు, మరి జిల్లా ను కొత్త శిఖరాల కు తీసుకు పోయారు. ప్రస్తుతం కచ్ఛ్ ఒక గొప్ప పర్యటక స్థలం గా మారిపోయింది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1913879)
Read this release in:
Marathi
,
Tamil
,
Malayalam
,
Bengali
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati