ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రిని కలుసుకున్న ‘ఎన్‌ఎక్స్’పి’ సెమికండక్టర్‌ సంస్థ సీఈవో

Posted On: 30 MAR 2023 10:16AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ‘ఎన్‌ఎక్స్‌’పి’ సెమికండక్టర్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ కుర్త్‌ సీవర్స్‌ ఇవాళ కలుసుకున్నారు.

ఈ సమావేశంపై ‘ఎన్‌ఎక్స్‌’పి’ ట్వీట్‌కు స్పందనగా ప్రధాని పంపిన సందేశంలో:

“ఎన్‌ఎక్స్‌’పి’ సీఈవో శ్రీ కుర్త్‌ సీవర్స్‌ CEO of @NXPను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సెమికండక్టర్లు, ఆవిష్కరణల ప్రపంచ ముఖచిత్రం పరివర్తనాత్మకతపై మేం చర్చించాం. భారత యువతరం ప్రతిభతో ఈ రంగాల్లో దేశం ఇవాళ ప్రపంచంలో కీలక వర్ధమాన శక్తిగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

 

 

***

DS/AK



(Release ID: 1912223) Visitor Counter : 130