ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గత 8 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో అసమాన పరివర్తన: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 FEB 2023 1:45PM by PIB Hyderabad

   శాన్య ప్రాంతంలో చోటుచేసుకున్న అసమాన పరివర్తన అక్కడి ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కల్పించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఒక పౌరుడి ట్వీట్‌కు ప్రతిస్పందనగా చేసిన ట్వీట్‌లో:

   “ఈశాన్య ప్రాంతం గత 8 సంవత్సరాలలో అసాధారణ మార్పులను ప్రత్యక్షంగా చూసింది. ఈ మార్పుతో అక్కడి ప్రజలకు విస్తృత ప్రయోజనాలు లభిస్తాయి. ఆ ప్రాంతంలో ఏ రంగాన్నయినా పరిశీలించండి... ప్రయోజనాలు అసంఖ్యాకంగా  కనిపిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS


(रिलीज़ आईडी: 1898540) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , हिन्दी , Kannada , English , Urdu , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam