ప్రధాన మంత్రి కార్యాలయం

గత 8 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో అసమాన పరివర్తన: ప్రధానమంత్రి

Posted On: 12 FEB 2023 1:45PM by PIB Hyderabad

   శాన్య ప్రాంతంలో చోటుచేసుకున్న అసమాన పరివర్తన అక్కడి ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కల్పించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఒక పౌరుడి ట్వీట్‌కు ప్రతిస్పందనగా చేసిన ట్వీట్‌లో:

   “ఈశాన్య ప్రాంతం గత 8 సంవత్సరాలలో అసాధారణ మార్పులను ప్రత్యక్షంగా చూసింది. ఈ మార్పుతో అక్కడి ప్రజలకు విస్తృత ప్రయోజనాలు లభిస్తాయి. ఆ ప్రాంతంలో ఏ రంగాన్నయినా పరిశీలించండి... ప్రయోజనాలు అసంఖ్యాకంగా  కనిపిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS



(Release ID: 1898540) Visitor Counter : 155