ప్రధాన మంత్రి కార్యాలయం

స్టాండ్-అప్ ఇండియా తాలూకు ఆరవ వార్షికోత్సవం సందర్భం లో భారతదేశం యొక్క నవపారిశ్రామికత్వ శక్తి ని గురించి ప్రముఖం గా ప్రకటించిన ప్రధాన మంత్రి

Posted On: 05 APR 2022 2:38PM by PIB Hyderabad

భారతదేశం యొక్క నవపారిశ్రామికత్వ శక్తి కి సృజ‌నాత్మకమైన స్వరూపాన్ని ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయాసల లో స్టాండ్-అప్ ఇండియా కార్యక్రమం ఒక భాగం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ రోజు స్టాండ్-అప్ ఇండియా కార్యక్రమానికి ఆరేళ్ళు పూర్తి అయ్యాయి.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం లో నవపారిశ్రామికత్వ శక్తి పరిపూర్ణం గా ఉంది. మరి స్టాండ్-అప్ ఇండియా కార్యక్రమం ఇక ముందటి ప్రగతి కి మరియు సమృద్ధి కి దిశ ను ఇవ్వడం కోసం ఈ యొక్క మనోభావానికి సృజ‌నాత్మకమైన స్వరూపాన్ని ఇచ్చే ప్రయాసల లో ఒక భాగం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1813712) Visitor Counter : 166