ప్రధాన మంత్రి కార్యాలయం

తిరువళ్లువర్‌ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

Posted On: 15 JAN 2022 9:16AM by PIB Hyderabad

   తిరువళ్లువర్‌ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ మహనీయుడికి నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో-

“తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి నివాళి అర్పిస్తున్నాను. అంతర్దృష్టితో కూడిన ఆయన ఆదర్శాలు అందరికీ ఆచరణీయాలు… వైవిధ్య స్వభావం, లోతైన మేధస్సుకు అవి నిలువెత్తు నిదర్శనాలు. ఈ సందర్భంగా కన్యాకుమారిలోని తిరువళ్లువర్ విగ్రహం, వివేకానంద స్మారక పర్వతానికి సంబంధించి గత సంవత్సరం నేను తీసిన వీడియో https //t.co/B7JuOMLjRoను మీతో పంచుకుంటున్నాను.” అని ఆయన పేర్కొన్నారు.

 

 

***

DS/SH



(Release ID: 1790102) Visitor Counter : 149