ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి వాషింగ్ టన్ డి.సి. కి చేరుకొన్న సందర్భం లో పత్రికా ప్రకటన

Posted On: 23 SEP 2021 8:30AM by PIB Hyderabad

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ఎ సందర్శన కై వాషింగ్ టన్ డి.సి. (2021, సెప్టెంబర్ 22 న స్థానిక సమయం) కి విచ్చేశారు.
నిర్వహణ మరియు వనరుల సహాయ మంత్రి శ్రీ టి.హెచ్. బ్రాయన్ మెక్ కాన్ యుఎస్ఎ ప్రభుత్వం తరఫు న ప్రధాన మంత్రి కి స్వాగతం పలికారు.

ఉల్లాస భరితులైన భారతీయ సముదాయం ఎండ్ ర్యూజ్ ఎయర్ బేస్ లో గుమికూడారు; వారు ఆనందం గా ప్రధాన మంత్రి కి స్వాగతం పలికారు.
 

***



(Release ID: 1757216) Visitor Counter : 158