ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి వాషింగ్ టన్ డి.సి. కి చేరుకొన్న సందర్భం లో పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
23 SEP 2021 8:30AM by PIB Hyderabad
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ఎ సందర్శన కై వాషింగ్ టన్ డి.సి. (2021, సెప్టెంబర్ 22 న స్థానిక సమయం) కి విచ్చేశారు.
నిర్వహణ మరియు వనరుల సహాయ మంత్రి శ్రీ టి.హెచ్. బ్రాయన్ మెక్ కాన్ యుఎస్ఎ ప్రభుత్వం తరఫు న ప్రధాన మంత్రి కి స్వాగతం పలికారు.
ఉల్లాస భరితులైన భారతీయ సముదాయం ఎండ్ ర్యూజ్ ఎయర్ బేస్ లో గుమికూడారు; వారు ఆనందం గా ప్రధాన మంత్రి కి స్వాగతం పలికారు.
***
(रिलीज़ आईडी: 1757216)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam