ప్రధాన మంత్రి కార్యాలయం

అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి.

प्रविष्टि तिथि: 19 JUL 2020 12:58PM by PIB Hyderabad

అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. 

ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, " పౌర హక్కుల నాయకుడు, అహింసా వాది, గాంధేయ విలువలకు కట్టుబడిన మానవతావాది అయిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ ను కోల్పోయినందుకు మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాము. ఆయన ఓర్పు, ప్రేరణ, వారసత్వంగా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి." అని పేర్కొన్నారు. 

*****


(रिलीज़ आईडी: 1639786) आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada