ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మేకిన్ ఇండియా’ స్ఫూర్తితో విస్తరిస్తున్న, స్థిరత్వం సాధిస్తున్న పారిశ్రామిక రంగంతో పాటు


ఆధునికీకరణ, యాంత్రీకరణ, రద్దీగా ఉండే తూర్పు, పశ్చిమ వాణిజ్య మార్గంతో సహా పోర్టుల డిజిటలీకరణ ప్రయత్నాలపై కథనాన్ని పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 23 OCT 2025 12:36PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రచించిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘మేకిన్ ఇండియా’ స్ఫూర్తితో విస్తరిస్తున్నస్థిరత్వం సాధిస్తున్న పారిశ్రామిక రంగంతో పాటు ఆధునికీకరణయాంత్రీకరణరద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ వాణిజ్య మార్గంతో సహా పోర్టుల డిజిటలీకరణకు చేపడుతున్న ప్రయత్నాలు దేశానికి ప్రత్యేక ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నదీ శ్రీ సర్భానంద సోనోవాల్ ఈ కథనంలో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రాసిన కథనానికి శ్రీ మోదీ స్పందిస్తూ..:

‘‘ఇది కచ్చితంగా చదవాల్సిన కథనం. ‘మేకిన్ ఇండియా’ అందిస్తున్న ప్రోత్సాహంతో విస్తరిస్తున్నస్థిరత్వం సాధిస్తున్న పారిశ్రామిక రంగంతో పాటుగా ఆధునికీకరణయాంత్రీకరణరద్దీగా ఉండే తూర్పు పశ్చిమ వాణిజ్య మార్గంతో సహా పోర్టుల డిజిటలీకరణ ప్రయత్నాలు దేశానికి ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నదీ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ వివరించారు.

భారతీయ నౌకా నిర్మాణంనౌకా వాణిజ్య వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రకటించిన బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఓ సాధారణమైన బడ్జెట్ లాంటిది కాదనిఅది ఆశయ సాధనకు సూచన అని ఆయన వివరించారు.’’

 

***


(रिलीज़ आईडी: 2181795) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Manipuri , Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada