ప్రధాన మంత్రి కార్యాలయం
గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందంతో సంభాషించిన భారత ప్రధాని
Posted On:
07 OCT 2025 8:20PM by PIB Hyderabad
గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.
భారత్ - అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలోనూ.. అలాగే ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ వారి కృషి ఎంతో విలువైనదని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో సంభాషించడం సంతోషాన్నిచ్చింది. భారత్ - అమెరికా సంబంధాల బలోపేతంలోనూ.. అలాగే ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ వారి కృషి ఎంతో విలువైనది.
@wrmead”
(Release ID: 2176081)
Visitor Counter : 3
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam