ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గత 11 సంవత్సరాలుగా పునరుత్పాదక ఇంధన రంగంలో చోటుచేసుకున్న 11 సంస్కరణలపై రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని

Posted On: 04 JUN 2025 1:33PM by PIB Hyderabad

గత 11 సంవత్సరాలుగా పునరుత్పాదక ఇంధన రంగంలో చోటుచేసుకున్న 11 సంస్కరణలపై రాసిన వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు షేర్ చేశారు.

కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ రాసిన వ్యాసానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ ఒక సందేశాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది:

‘‘పునరుత్పాదక ఇంధన రంగంలో గత 11 సంవత్సరాలుగా చోటు చేసుకున్న 11 సంస్కరణ గురించి  కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ @JoshiPralhad ఒక వ్యాసంలో వివరించారు. ఓసారి చదవండి’’ 


(Release ID: 2134000)