ప్రధాన మంత్రి కార్యాలయం
నిష్ఫలత నుంచి సఫలత వరకూ: భారత బొగ్గు రంగం ప్రస్థానంపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని
Posted On:
26 MAY 2025 2:55PM by PIB Hyderabad
నిష్ఫలత నుంచి సఫలత వరకు.. భారత బొగ్గు రంగం ప్రస్థానాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ జి. కిషన్ రెడ్డి పొందుపరిచిన సందేశానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రతిస్పందిస్తూ:
‘‘నిష్ఫలత నుంచి సఫలతను సాధించడం వరకు.. బొగ్గు రంగం ప్రస్థానాన్ని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి @kishanreddybjp వివరించారు. సమూల మార్పులతో కూడిన ప్రభుత్వ పదేళ్ల పాలనలో భారత్ సాధించిన అపూర్వ వృద్ధిని చాటిచెప్పే లోతైన అవగాహనతో కూడిన రచన!’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2131299)
Visitor Counter : 9
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam