ప్రధాన మంత్రి కార్యాలయం
పరీక్షల సమయంలో విద్యార్థులకు సానుకూలతే ప్రధాన నేస్తం: ప్రధానమంత్రి
Posted On:
15 FEB 2025 5:58PM by PIB Hyderabad
పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సానుకూలతే ప్రధాన ఆయుధమవుతుందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్ అందరూ చూడాలని కోరారు.
X వేదికగా MyGovIndia చేసిన పోస్ట్కు స్పందిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
"పరీక్షలకు సన్నద్ధమవుతున్న #ExamWarriors కి సానుకూలతే ప్రధాన ఆయుధం. రేపటి 'పరీక్షా పే చర్చ' ఎపిసోడ్ ఈ అంశాన్ని గురించి మీకు చక్కటి అవగాహన కలిగిస్తుంది, @VikrantMassey, @bhumipednekar పంచుకున్న అభిప్రాయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు."
***
MJPS/ST
(Release ID: 2103898)
Visitor Counter : 27
Read this release in:
Bengali
,
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam