ప్రధాన మంత్రి కార్యాలయం
140 కోట్ల మంది భారతీయులతో నడిచే అపూర్వ ఉద్యమం స్వచ్ఛ భారత్: ప్రధానమంత్రి
Posted On:
02 OCT 2024 5:48PM by PIB Hyderabad
10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వచ్ఛ భారత్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల సారథ్యంలో జరిగిన ఒక అపురూప ఉద్యమం అని కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మైగవ్ ఇండియా చేసిన పోస్ట్ను పంచుకుంటూ ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు.
“140 కోట్ల మంది భారతీయులు నడిపిన అసాధారణ ఉద్యమం. #10YearsOfSwachhBharat"
***
MJPS/TS
(Release ID: 2061337)
Read this release in:
Odia
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam