ప్రధాన మంత్రి కార్యాలయం

మాస్కో లో ‘గుర్తు తెలియని సైనికుని సమాధి’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 09 JUL 2024 2:39PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లో అజ్ఞాత సైనికుని సమాధిని సందర్శించిశ్రద్ధాంజలిని ఘటించారు.  ఆయన సమాధి వద్ద పుష్పాంజలిని కూడా సమర్పించారు.

 

మాస్కో లో క్రెమ్లిన్ గోడ వద్ద ఏర్పాటు చేసిన ఒక యుద్ధ స్మారక చిహ్నమే ఈ ‘అజ్ఞాత సైనికుని సమాధి’.  రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలను కోల్పోయిన సోవియట్ సైనికులకు దీనిని అంకితమివ్వడమైంది.

 



(Release ID: 2031927) Visitor Counter : 188