ప్రధాన మంత్రి కార్యాలయం

‘‘ఐసిసి టి20 ప్రపంచ కప్ 2024 విజేతల’’తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 04 JUL 2024 2:40PM by PIB Hyderabad

ఐసిసి టి20 ప్రపంచ కప్ ను గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసంలో ఈ రోజున సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో -

‘‘మన చాంపియన్ లతో ఒక శ్రేష్ఠమైన భేటీ ఇది.

ప్రపంచ కప్ గెలుచుకొన్న జట్టు తో నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో సమావేశమయ్యాను; ఆటల పోటీ లో వారికి ఎదురైన అనుభవాలను గురించి ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయేటటువంటి సంభాషణ మా మధ్య చోటు చేసుకొంది’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 2030693) Visitor Counter : 13