ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ము, కశ్మీరుకుచెందిన ప్రతిభాశాలి యువజనులు స్టార్ట్ అప్స్ లో మార్గదర్శక ప్రాయమైన కార్యాలనుచేస్తున్నారు: ప్రధాన మంత్రి

Posted On: 21 JUN 2024 2:07PM by PIB Hyderabad

స్టార్ట్-అప్స్ రంగం లో మార్గదర్శక కార్యాలకు నడుం కడుతున్న జమ్ము, కశ్మీర్ కు చెందిన ప్రతిభావంతులైనటువంటి యువ జనుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న జరిపిన భేటీ తాలూకు దృశ్యాల ను కొన్నింటిని శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా ఒక సందేశాన్ని నమోదు చేస్తూ -

‘‘స్టార్ట్-అప్స్ లో మార్గదర్శక కార్యాలను చేస్తున్నటువంటి జమ్ము, కశ్మీర్ లోని ప్రతిభాశాలి యువత తో భేటీ అయ్యే అవకాశం నిన్నటి రోజు న శ్రీనగర్ లో నాకు లభించింది. ఆ సందర్భం లో జరిగిన మాటామంతీ తాలూకు ముఖ్యాంశాలు ఇవిగో.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS



(Release ID: 2028160) Visitor Counter : 19