ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో మిక్స్ డ్  50 ఎమ్ రైఫిల్స్ ప్రోన్ ఎస్ హెచ్-1 ఈవెంట్ లో బంగారు పతకాన్ని శ్రీసిద్ధార్థ బాబు గెలుచుకొన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 26 OCT 2023 11:48AM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మిక్స్ డ్ 50ఎమ్ రైఫిల్స్ ప్రోన్ ఎస్ హెచ్-1 పోటీ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ సిద్ధార్థ బాబు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘మిక్స్ డ్ 50ఎమ్ రైఫిల్స్ ప్రోన్ ఎస్ హెచ్-1 పోటీ లో మిరుమిట్లు గొలిపే ప్రదర్శన ను ఇచ్చినందుకు గాను మన పారా శూటర్ శ్రీ సిద్ధార్థ బాబు కు ఇవే అభినందనలు.

ఈ స్వర్ణ పతకం ఆయన యొక్క అసాధారణమైన ఖచ్చితత్వాని కి, స్పష్టత కు, అసాధారణమైనటువంటి ప్రతిభ కు మరియు అలుపెరుగని ఉత్సాహాని కి ఒక ప్రమాణం గా ఉంది. భారతదేశం ఉబ్బితబ్బిబ్బు అవుతోంది.’’ అని పేర్కొన్నారు.

 

 

**



(Release ID: 1971360) Visitor Counter : 103