ప్రధాన మంత్రి కార్యాలయం

రీజనల్ రేపిడ్ ట్రేన్ నమో భారత్ లో ప్రయాణించిన ప్రధాన మంత్రి

Posted On: 20 OCT 2023 12:30PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తాను ఆకుపచ్చటి జెండా ను చూపించి ప్రారంభించిన రీజనల్ రేపిడ్ ట్రేన్ నమో భారత్ లో ప్రయాణించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi రీజనల్ రేపిడ్ ట్రేన్ నమో భారత్ లో తోటి ప్రయాణికుల తో కలసి ప్రయాణిస్తూ వారు చెప్పిన వారి అభిప్రాయాల ను విన్నారు, ప్రయాణికులు చెప్పిన అంశాల లో ఈ రైలు ఏ విధం గా సానుకూలమైన ప్రభావాన్ని అందించగలదో అనే అంశం కూడా ఒక అంశం గా ఉంది.’’ అని తెలిపింది.

 

***

DS



(Release ID: 1969715) Visitor Counter : 97