ప్రధాన మంత్రి కార్యాలయం

జి20యూనివర్సిటీ కనెక్ట్ ఫినాలి లో పాలుపంచుకోవలసింది గా యువత కు ఆహ్వానం పలికినప్రధాన మంత్రి


ఈ కార్యక్రమాన్ని గురించి లింక్ డ్ ఇన్ లో శేర్ చేశారు

Posted On: 24 SEP 2023 8:43PM by PIB Hyderabad

ఈ నెల 26వ తేదీ న జి20 యూనివర్సిటి కనెక్ట్ ఫినాలి లో పాలుపంచుకోవలసింది గా యువతీయువకుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.

 

‘‘జి20 యూనివర్సిటి కనెక్ట్ ఇంకరేజింగ్ అవర్ యువ శక్తి’’ పేరు తో ఒక లింక్ డ్ ఇన్ సందేశాన్ని కూడా ఆయన శేర్ చేశారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

నా యువ మిత్రులారా,

ఈ నెల 26 వ తేదీ నాడు జి20 యూనివర్సిటి కనెక్ట్ ఫినాలి లో మీరు పాలుపంచుకొంటారని నేను ఎదురుచూస్తున్నాను. గడచిన సంవత్సరం, జి -20 కి భారతదేశం అధ్యక్షత ను వహించిన నేపథ్యం లో ప్రాధాన్య రంగాల ను ప్రముఖం గా ముందుకు తీసుకు రావడానికి జి20 యూనివర్సిటి కనెక్ట్ అనేది ఒక పెద్ద వేదిక లా ఉనికి లోకి వచ్చింది.

 

వేరు వేరు అంశాల ను గురించినటువంటి మీ ఆలోచనల ను హుషారైన రీతి న వెల్లడి చేస్తారు అని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

https://www.linkedin.com/pulse/g20-university-connect-encouraging-our-yuva-shakti-narendra-modi/?published=t. "

 



(Release ID: 1962557) Visitor Counter : 69