ప్రధాన మంత్రి కార్యాలయం

పార్లమెంటు ఏ విధం గా ‘‘ప్రజాస్వామ్యం యొక్క స్వర సమ్మేళనాన్ని’’ సృష్టించిందీ లోక్ సభ స్పీకర్ యొక్క వ్యాసం లో ప్రముఖం గాప్రస్తావించడమైంది: ప్రధాన మంత్రి

Posted On: 02 SEP 2023 7:31PM by PIB Hyderabad

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ వ్యాసం లో శ్రీ ఓమ్ బిర్ లా పార్లమెంటు యొక్క మరియు ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రముఖం గా ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ‘X’ మాధ్యం లో ఒక పోస్టు ను పెడుతూ, అందులో -

‘‘ లోక్ స్పీకర్ శ్రీ @ombirlakota గారు ఒక చక్కని అంతర్ దృష్టి తో కూడినటువంటి కథనాన్ని అందించారు. పార్లమెంటు ఏ విధం గా అన్ని విధాలైన అభిప్రాయాల ను సమానమైనటువంటి గౌరవం తో అక్కున చేర్చుకొని ‘‘ప్రజాస్వామ్యం యొక్క స్వర రచన’’ ను సృష్టించిందీ; మరి అలాగే రాజ్యాంగ విలువల కు, దేశ ప్రజల హితాని కి, ఇంకా సర్వ హితాని కి దన్ను గా నిలచిందీ అనే విషయాల ను ఆయన ప్రముఖం గా చాటి చెప్పారు

https://indianexpress.com/article/opinion/columns/lok-sabha-speaker-om-birla ’’ అని తెలిపింది.



(Release ID: 1954768) Visitor Counter : 138