ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లోజాపాన్ రాయబారి శ్రీ హిరోశీ సుజుకీ భారతీయ వంటకాల ను చూపెట్టే ఒక వీడియో ను శేర్చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 JUN 2023 11:31AM by PIB Hyderabad
భారతదేశం లో జాపాన్ రాయబారి శ్రీ హిరోశీ సుజుకీ భారతీయ వంటకాల ను చూపెడుతున్నటువంటి ఒక వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. దానిలో శ్రీ హిరోశీ సుజుకీ తన ధర్మపత్ని తో కలసి భారతీయ వంటకాల ను ఆస్వాదిస్తుండడాన్ని చూడవచ్చును.
భారతదేశం లో జాపాన్ రాయబారి శ్రీ హిరోశీ సుజుకీ ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేస్తూ –
‘‘ఇది ఎటువంటి ఒక పోటీ అంటే అందులో మీరు ఓటమి పాలవడాన్ని చెడు గా అనుకోరు, శ్రీమాన్ రాయబారి గారు. మీరు భారతదేశం పాక కళ సంబంధి వైవిధ్యం తాలూకు మజా ను పొందుతూ మరి దానిని అంతటి నూతనమైనటువంటి పద్ధతి లో ఆవిష్కరించడాన్ని చూసి బాగుందనిపించింది. ఇక ముందు కూడాను ఇటువంటి వీడియో లు వస్తూ ఉంటే బాగుంటుంది.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1933644)
సందర్శకుల సూచీ సంఖ్య : : 149
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam