ప్రధాన మంత్రి కార్యాలయం

గోవా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భం లో శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 30 MAY 2023 11:31AM by PIB Hyderabad

గోవా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘గోవా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. ప్రశాంతత్వం మరియు చైతన్యం ల యొక్క మేలు కలయిక అయిన గోవా తన సాటిలేని అటువంటి సంస్కృతి తో, తరగని ఉత్సాహం తో ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. గోవా ప్రజల శ్రేయస్సు కోసం, గోవా ప్రజల సమృద్ధి కోసం ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను; భారతదేశం యొక్క అభివృద్ధి పథాన్ని బలపరచే యాత్ర లో గోవా ప్రజలు ముందంజలను వేస్తూనే ఉంటారని ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1928299) Visitor Counter : 128