ప్రధాన మంత్రి కార్యాలయం
గత కొన్ని సంవత్సరాలుగా విదేశాలలో మహాత్మునికి తాను అర్పించిన నివాళి / శ్రద్ధాంజలి పరంపరను పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
20 MAY 2023 7:55PM by PIB Hyderabad
గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో జాతిపిత మహాత్మాగాంధీకి అర్పించిన శ్రద్ధాంజలి గురించి శ్రీ రాధామోహన్ సింగ్
గుర్తుచేయడాన్ని ప్రధాని ప్రస్తావించారు
"మనోహరమైన భావన అది. ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. గాంధీజీ జన్మించిన భూమిలో జీవించడం గర్వపడాల్సిన విషయం. మానవాళి గురించి ఆయన కన్న కలను సాకారం చేయడానికి మేము సర్వదా కృషి చేస్తాము." అని ప్రధానమంత్రి బదులిచ్చారు.
(Release ID: 1926077)
Visitor Counter : 165
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam