ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

సుఖోయ్‌ 30ఎంకెఐ యుద్ధ విమానంలో రాష్ట్రపతి విహారంపై ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 09 APR 2023 7:11PM by PIB Hyderabad

   రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సుఖోయ్‌ 30ఎంకెఐ యుద్ధ విమానంలో విహరించడాన్ని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు. అస్సాంలోని తేజ్‌పూర్‌ వైమానిక దళ స్థావరం నుంచి రాష్ట్రపతి ఈ చారిత్రక విహారం చేశారు.

ఈ అంశాన్ని ఆమె ఒక ట్వీట్‌ ద్వారా ప్రజలతో పంచుకున్న నేపథ్యంలో ప్రధాని స్పందిస్తూ:

   “ఇది ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చే సాహసం! ఈ మేరకు రాష్ట్రపతి తన విశిష్ట నాయకత్వ లక్షణాన్ని పలుమార్లు రుజువు చేసుకున్నారు” అని ప్రశంసించారు.

***

DS/SH



(Release ID: 1915160) Visitor Counter : 195