ప్రధాన మంత్రి కార్యాలయం

ఛత్తీస్ గఢ్ కు చెందిన చిత్రకారుడు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 05 JAN 2023 10:15PM by PIB Hyderabad

ఛత్తీస్ గఢ్ నుండి వచ్చినటువంటి చిత్రకారుడు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో భేటీ అయ్యారు.

ఆ కళాకారుడు ప్రధాన మంత్రి యొక్క వర్ణ చిత్రాన్ని ఆయన కు కానుక గా ఇచ్చారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఛత్తీస్ గఢ్ కు చెందిన ప్రతిభావంతుడైన చిత్రకారుఢు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ ను కలుసుకొన్నాను. ఆయన కొన్నేళ్ళుగా చిత్రలేఖనం లో నిమగ్నం అయ్యారు; ఆదివాసీ కళ అంటే ఆయన కు ఎంతో మక్కువ మరి.’’ అని తెలిపారు.

****

DS/ST

 



(Release ID: 1889091) Visitor Counter : 145