ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ తెంసులాఆవో కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
10 OCT 2022 11:31AM by PIB Hyderabad
డాక్టర్ తెంసులా ఆవో కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ తెంసులా ఆవో తన సాహితీ కృతుల మాధ్యమం ద్వారా, అద్భుత నాగా సంస్కృతి ని లోకప్రియత్వం సంపాదించి పెట్టడం లో ఒక మహత్వపూర్ణమైన భూమిక ను నిర్వర్తించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘డాక్టర్ తెంసులా ఆవో ఇక లేరని తెలిసి దు:ఖిస్తున్నాను. ఆమె తన సాహితీ కృతుల మాధ్యమం ద్వారా, అద్భుత నాగా సంస్కృతి కి లోకప్రియత్వాన్ని సంపాదించి పెట్టడం లో ఒక మహత్వపూర్ణమైన పాత్ర ను పోషించారు. విద్య రంగం లో మరియు సంస్కృతి రంగం లో ఆమె ప్రయాస లు ఎన్నదగినవి గా ఉన్నాయి. ఆమె కుటుంబాని కి మరియు ఆమె స్నేహితుల కు ఇదే నా సంతాపం. ఆ ఈశ్వరుడు ఆమె ఆత్మ కు శాంతి ని ప్రసాదించుగాక’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1866503)
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam