ప్రధాన మంత్రి కార్యాలయం

‘రోశ్ హశ్నాహ్’ సందర్భం లో ప్రపంచవ్యాప్త యూదుల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 25 SEP 2022 6:23PM by PIB Hyderabad

రోశ్ హశ్ నాహ్ సందర్భం లో ఇజ్ రాయిల్‌ ప్రధాని శ్రీ యాయర్‌ లేపిడ్‌ కు, ఇజ్ రాయిల్ లోని మైత్రీపూర్ణ ప్రజానీకం తో పాటు ప్రపంచవ్యాప్తం గా ఉన్న యూదుల కు కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

నా మిత్రుడు @yairlapid కు, ఇజ్ రాయిల్ లోని మైత్రీపూర్ణ ప్రజానీకం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సముదాయానికి చెందిన వారికి రోశ్ హశ్ నాహ్ సందర్భం లో ఇవే హార్దిక శుభాకాంక్ష లు. కొత్త సంవత్సరం అందరి కి చక్కని ఆరోగ్యాన్ని, శాంతిని మరియు సమృద్ధి ని అందించు గాక. శానా తోవా. అని పేర్కొన్నారు.

Warmest greetings for Rosh Hashanah to my friend @yairlapid, Israel's friendly people and the Jewish community all over the world. May the new year bring good health, peace and prosperity to everyone. Shana Tova!

— Narendra Modi (@narendramodi) September 25, 2022

מאחל לידידי @yairlapid, לאזרחי ישראל, והעם היהודי בכל העולם ברכות לבביות לרגל חג ראש השנה. אני מאחל ששנה זו תהיה שנה של בריאות טובה, שלום ושגשוג לכולם.
שנה טובה!

— Narendra Modi (@narendramodi) September 25, 2022

 

****

DS/ST



(Release ID: 1862165) Visitor Counter : 118