ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ పీయూష్ గోయల్ నివాసం లో జరిగిన గణేశ్ చతుర్థి వేడుక లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి

Posted On: 31 AUG 2022 10:50PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ యొక్క నివాసం లో ఈ రోజు న జరిగిన గణేశ్ చతుర్థి వేడుకల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మంగళప్రదం అయినటువంటి గణేశ్ చతుర్థి నాడు నా సహచరుడు శ్రీ @PiyushGoyal గారి నివాసం లో జరిగిన కార్యక్రమాని కి హాజరయ్యాను.

భగవాన్ శ్రీ గణేశుని కృప మనకు ఎల్లప్పుడూ ప్రాప్తించు గాక.’’ అని పేర్కొన్నారు.

***

DS/AK

 



(Release ID: 1855991) Visitor Counter : 95