ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీమతి సోనియా గాంధీ తల్లి గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 31 AUG 2022 8:06PM by PIB Hyderabad

 

 

 

శ్రీమతి సోనియా గాంధీ మాతృమూర్తి శ్రీమతి పావోలా మైనో గారి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సోనియా గాంధీ గారి మాతృమూర్తి శ్రీమతి పావోలా మైనో గారి కన్నుమూత పట్ల ఇదే సంతాపం. ఆమె ఆత్మ కు శాంతి లభించు గాక. ఈ దు:ఖ ఘడియ లో, వారి కుటుంబానికి అంతటికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1855985) Visitor Counter : 125