ప్రధాన మంత్రి కార్యాలయం
డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్నభారతదేశ క్రీడాకారుల దళం తో ఉదయం 9:30 గంటల కు మాట్లాడనున్న ప్రధానమంత్రి
Posted On:
21 MAY 2022 9:05AM by PIB Hyderabad
డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్న భారతదేశ క్రీడాకారుల దళం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉదయం పూట 9:30 గంటల కు సమావేశమై మాట్లాడనున్నారు. యావత్తు దళం చరిత్ర ను లిఖించింది; అంతేకాదు, భారతదేశం లో ప్రతి ఒక్కరి వదనం లో చిరునవ్వుల ను పూయించింది అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్న భారతదేశం యొక్క క్రీడాకారుల దళం తో ఈ రోజు న ఉదయం పూట 9:30 గంటల కు సమావేశమవ్వాలని ఆశపడుతున్నాను. యావత్తు దళం చరిత్ర ను లిఖించింది; అంతేకాదు, భారతదేశం లో ప్రతి ఒక్కరి వదనం లో చిరునవ్వుల ను పూయించింది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1827269)
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam