ప్రధాన మంత్రి కార్యాలయం

డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్నభారతదేశ క్రీడాకారుల దళం తో ఉదయం 9:30 గంటల కు మాట్లాడనున్న ప్రధానమంత్రి 

Posted On: 21 MAY 2022 9:05AM by PIB Hyderabad

డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్న భారతదేశ క్రీడాకారుల దళం తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉదయం పూట 9:30 గంటల కు సమావేశమై మాట్లాడనున్నారు. యావత్తు దళం చరిత్ర ను లిఖించింది; అంతేకాదు, భారతదేశం లో ప్రతి ఒక్కరి వదనం లో చిరునవ్వుల ను పూయించింది అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డెఫ్ లింపిక్స్ లో పాల్గొన్న భారతదేశం యొక్క క్రీడాకారుల దళం తో ఈ రోజు న ఉదయం పూట 9:30 గంటల కు సమావేశమవ్వాలని ఆశపడుతున్నాను. యావత్తు దళం చరిత్ర ను లిఖించింది; అంతేకాదు, భారతదేశం లో ప్రతి ఒక్కరి వదనం లో చిరునవ్వుల ను పూయించింది.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1827269) Visitor Counter : 152