ప్రధాన మంత్రి కార్యాలయం
2022 ఫిబ్రవరి 27 న మన్ కీ బాత్ కు సూచనలను పంపవలసింది గా పౌరుల ను కోరిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 FEB 2022 3:10PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం సూచనల ను మరియు ఆలోచనల ను పంపవలసింది గా పౌరుల ను కోరారు.
ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నాడు ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే, ఈ కార్యక్రమం కోసం మీ మీ సూచనల ను, సలహాల ను అందుకోవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. వాటిని
మైగవ్ (MyGov) కు గాని, లేదా నమో ఏప్ (NaMo App) కు గాని రాసి పంపించండి; లేదా 1800-11-7800 కు డయల్ చేసి, మరి మీ సందేశాన్ని రికార్డు చేయగలరు.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1798106)
आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Malayalam
,
Tamil
,
Kannada
,
Marathi
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia