ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకుమను భాకర్, రాహీ సర్ నోబత్, సౌరభ్ చౌధరి మరియు అభిషేక్ వర్మ లకుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2021 2:42PM by PIB Hyderabad

పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకు మను భాకర్ ను, రాహీ సర్ నోబత్ ను, సౌరభ్ చౌధరి ని మరియు అభిషేక్ వర్మ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకు @realmanubhaker కు, @SarnobatRahi కి, @SChaudhary2002 కుమరియు @abhishek_70007 కు అభినందన లు. వారి బ్రహ్మాండమైన ఆట తీరు ను చూసుకొని భారతదేశ ప్రజలు గర్వపడుతున్నారు. రాబోయే కాలం లో ఈ క్రీడాకారుల ప్రయత్నాలు ఫలప్రదం కావాలంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1770610) సందర్శకుల సూచీ సంఖ్య : : 218