ప్రధాన మంత్రి కార్యాలయం

ఐటిబిపిసిబ్బంది కి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 24 OCT 2021 10:03AM by PIB Hyderabad

ఐటిబిపి సిబ్బంది అందరికి వారి స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘అరుణాచల్ ప్రదేశ్ లోని దట్టమైన అడవుల మొదలుకొని హిమాలయాల్లోని మంచు శిఖరాల వరకు, మన @ITBP_official హిమవీరులు దేశం యొక్క ఆహ్వానాన్ని అత్యంత సమర్పణ భావం తో నిర్వర్తించారు. ఆపద ల వేళల్లో వారు నెరవేర్చినటువంటి ఉపకారి కార్యాలు గుర్తుంచుకోదగ్గవి. ఐటిబిపి కి చెందిన సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 



(Release ID: 1766133) Visitor Counter : 141