ప్రధాన మంత్రి కార్యాలయం

ఒకకొమ్ము ను కలిగివున్న ఖడ్గ మృగాల శ్రేయాని కి పాటుపడుతున్న టీమ్అసమ్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 23 SEP 2021 4:22PM by PIB Hyderabad

ఒకే కొమ్ము తో ఉండే ఖడ్గమృగాల శ్రేయం కోసం కృషి చేస్తున్నందుకు టీమ్ అసమ్ ను ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒక కొమ్ము ను కలిగి ఉండే ఖడ్గ మృగం అనేది భారతదేశాని కి గర్వకారణం, మరి ఆ పశు జాతి సంరక్షణ కోసం అన్ని చర్యల ను తీసుకోవడం జరుగుతుంది అని కూడా అన్నారు.

 

ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ పొందుపరచిన ఒక ట్వీట్ కు తాను ఇచ్చిన సమాధానం లో -

‘‘టీమ్ అసమ్ ది ప్రశంసనీయమైన ప్రయాస. ఒక కొమ్ము ను కలిగి ఉండే ఖడ్గమృగం భారతదేశాని కి గర్వకారణం గా ఉంది. ఆ పశుజాతి ని సంరక్షించడం కోసం అన్ని చర్యల ను తీసుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1757302) Visitor Counter : 148