ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ ఆట‌ల లో కాంస్య ప‌త‌కం గెలిచినందుకు శూట‌ర్‌ అవ‌ని లెఖరా కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 SEP 2021 12:04PM by PIB Hyderabad

టోక్యో లో జ‌రుగుతున్న పారాలింపిక్స్ ఆట‌ల లో కాంస్య ప‌త‌కం గెలిచినందుకు శూట‌ర్ అవ‌ని లెఖరా కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

 

‘‘టోక్యో లో జ‌రుగుతున్న #Paralympics లో మ‌రింత కీర్తి ల‌భించింది.  @AvaniLekhara అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఉల్లాసపరచింది.  కాంస్య  ప‌త‌కాన్ని స్వ‌దేశాని కి తీసుకు వ‌స్తున్నందుకు ఆమె కు అభినంద‌న‌ లు.  ఆమె భావి ప్ర‌యాస‌ల‌ లో కూడా అత్యుత్త‌మం గా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను.  #Praise4Para’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH



(Release ID: 1751646) Visitor Counter : 134