ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఏక్ సెలరేటింగ్ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్’ పేరు తో ఉన్న తన పుస్తకాన్ని ప్రధాన మంత్రికి ప్రదానం చేసిన శ్రీ కె.జె. అల్ఫోన్స్
Posted On:
26 AUG 2021 1:24PM by PIB Hyderabad
కేంద్ర మాజీ మంత్రి శ్రీ కె.జె. అల్ఫోన్స్ ‘ఏక్ సెలరేటింగ్ ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్’ పేరు తో తాను రాసిన ఒక గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, శ్రీ అల్ఫోన్స్ తన ‘ఏక్ సెలరేటింగ్ ఇండియా’ పుస్తకం లో భారతదేశం సంస్కరణ ల ప్రస్థానం తాలూకు దశల ను ఒక చోట పొందుపరచడం కోసం మెచ్చుకోదగినటువంటి ప్రయత్నాన్ని చేశారు అన్నారు.
‘‘నా సమ్మానిత సహచరుడు శ్రీ @alphonstourism తన గ్రంథం ‘ఏక్ సెలరేటింగ్ ఇండియా’ లో భారతదేశం సంస్కరణ ల ప్రస్థానం తాలూకు దశల ను ఒక చోట పొందుపరచడం కోసం మెచ్చుకోదగినటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఆయన వద్ద నుంచి గ్రంథం ప్రతి ని అందుకోవడం నాకు సంతోషాన్ని ఇస్తోంది’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1749242)
Visitor Counter : 208
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam