ప్రధాన మంత్రి కార్యాలయం

పారసీ నూతన సంవత్సరం నవ్ రోజ్ సందర్భంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 16 AUG 2021 9:34AM by PIB Hyderabad

పారసీ నూతన సంవత్సరం అయిన నవ్ రోజ్ నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘పారసీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 

ఈ సంవత్సరం సంతోషాన్ని, సంవృద్ధి ని, చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అంటూ నేను ప్రార్థిస్తున్నాను. వివిధ రంగాల లో పారసీ సముదాయం అందించినటువంటి విశిష్టమైన తోడ్పాటులను భారతదేశం ఎప్పటికీ జ్ఞ‌ాపకం పెట్టుకొంటుంది.

 

మీకు ఇవే నవ్ రోజ్ శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1746294) Visitor Counter : 161