ప్రధాన మంత్రి కార్యాలయం

కచ్ఛీ నూతన సంవత్సరం ‘ఆషాఢీ బీజ్’ సంద‌ర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 12 JUL 2021 10:21AM by PIB Hyderabad

మంగలప్రదం అయినటువంటి కచ్ఛీ నూతన సంవత్సరం ‘ఆషాడీ బీజ్’ ను పురస్కరించుకొని ప్ర‌జ‌ల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌ లు తెలిపారు.

 

‘‘కచ్ఛీ నూత‌న సంవ‌త్స‌రం ఆషాడీ బీజ్ సంద‌ర్భం లో క‌చ్చీ సోద‌రీమ‌ణుల కు, సోద‌రుల‌ కు ల‌క్ష‌ల కొద్దీ శుభాకాంక్ష‌ లు. 

 

దేశ విదేశాల లో ఉంటూ కచ్ఛ్ సంస్కృతి ని, కచ్ఛ్  సంప్ర‌దాయ క‌ళ‌ల ను ప‌రిర‌క్షిస్తున్న కచ్ఛ్ సోద‌రీమ‌ణుల కు, బలవంతులు అయినటువంటి కచ్ఛ్ సోద‌రుల‌ కు ఇవే నా అభినంద‌న‌ లు’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1734730) Visitor Counter : 140