ప్రధాన మంత్రి కార్యాలయం

రేప‌టి రోజు న జాతీయ వైద్యుల దినం సంద‌ర్భం లో డాక్ట‌ర్ల ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 30 JUN 2021 3:18PM by PIB Hyderabad

రేప‌టి రోజు న, అంటే 2021 జులై 1న, జాతీయ వైద్యుల దినం సంద‌ర్భం లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ డాక్ట‌ర్ల‌ ను ఉద్దేశించి  ప్ర‌సంగించ‌నున్నారు.


ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో.. ‘‘కోవిడ్‌-19 తో పోరాడ‌టం లో వైద్యులంద‌రి కృషి ని చూసుకొని భార‌త‌దేశం గ‌ర్విస్తోంది.  జులై 1 ని ‘జాతీయ వైద్యుల దినం’ గా జ‌రుపుకొంటాం.  @IMAIndiaOrg ఏర్పాటు చేస్తున్న ఒక కార్య‌క్ర‌మం లో, రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల కు వైద్య స‌ముదాయాన్ని ఉద్దేశించి నేను ప్ర‌సంగించ‌బోతున్నాను’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1731441) Visitor Counter : 148