ప్రధాన మంత్రి కార్యాలయం

చేతీ చాంద్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 APR 2021 9:11AM by PIB Hyderabad

చేతీ చాంద్ నాడు ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

‘‘చేతీ చాంద్ సందర్భం లో ఇవే శుభాకాంక్షలు, మరీ ముఖ్యం గా సింధీ సముదాయానికి శుభకామనలు.  భగవాన్ ఝూలేలాల్ విశేష ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పటికీ లభిస్తూ ఉండేటట్లు ఆ ఈశ్వరుడు కటాక్షించు గాక. రాబోయే సంవత్సరం లో ప్రతి ఒక్కరి ఆకాంక్ష లు నెరవేరాలి అని నేను ప్రార్థిస్తున్నాను.’’
 



 

***



(Release ID: 1711491) Visitor Counter : 137