ప్రధాన మంత్రి కార్యాలయం

పద్మ అవార్డు గ్రహీతలను అభినందించిన - ప్రధానమంత్రి

Posted On: 25 JAN 2021 9:44PM by PIB Hyderabad

ఈ ఏడాది పద్మ అవార్డు గ్రహీతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

 

 

ఈ మేరకు శ్రీ మోదీ, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్‌ చేస్తూ,  "పద్మ అవార్డులు పొందిన వారందరినీ, చూసి మేము గర్విస్తున్నాము.  దేశానికి, ప్రధానంగా, మానవత్వానికి వారు చేసిన సేవలను, భారతదేశం ఎప్పుడూ కీర్తిస్తుంది.  వివిధ రంగాలకు చెందిన ఈ అసాధారణ వ్యక్తులు, ఇతరుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులను తీసుకువచ్చారు." అని పేర్కొన్నారు.

 

***



(Release ID: 1692397) Visitor Counter : 147