ప్రధాన మంత్రి కార్యాలయం

షాహీది దివస్‌ సందర్భంగా 'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ'కి ప్రధాని నివాళులు


Posted On: 19 DEC 2020 9:04AM by PIB Hyderabad

'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ' షాహీది దివస్‌ సందర్భంగా, ఆయనకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తూ ట్వీట్‌ చేశారు.

"శ్రీ గురు తేఘ్‌ బహదూర్ జీ జీవితం ధైర్యం, కరుణకు నిదర్శనం. న్యాయంతో కూడిన సంపూర్ణ సమాజం కోసం ఆయన ఆరాటాన్ని గుర్తు చేసుకుంటూ, శ్రీ గురు తేఘ్‌ బహదూర్ జీ బలిదానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా".

 

 

 

****



(Release ID: 1681909) Visitor Counter : 179